నేడు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఏ అనూష గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో డాక్టర్ ఏ అనూష ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 3న ఆదివారం పల్స్‌ పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వైద్యశాఖ అధికారులు…

Read More

విద్యుత్ షాక్ తో మృతి చెందిన రహీం

వనపర్తి నేటిదాత్రి ; విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన రహిము కుటుంబానికి అండగా ఉంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు _ వీరాయపల్లి గ్రామానికి చెందిన రహీం బోరు మోటారు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు *విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే శనివారం జిల్లా ఆసుపత్రిలోని పోస్టుమార్టం వద్ద కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు

Read More

ఎంపీ వద్దిరాజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

Date 02/03/2024 ————————————– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్)ను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి,శాలువాతో సత్కరించారు. వారికి నూతన వస్త్రాలతో పాటు తాజా పండ్లతో కూడిన బుట్టను బహుకరించి తనను రాజ్యసభకు తిరిగి పంపించడం…

Read More

ప్రజా సమస్యలను తెలుసు కోవడానికి వచ్చిన జగదీశ్వర్ గౌడ్ ను ఘనంగా సన్మానించిన

రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్ కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం రోజు మాదాపూర్ డివిజ న్ గోకుల్ ప్లాట్లు లోని గేటెడ్ కమ్యూ నిటీలు ప్రజాయ్ అండ్ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ల కి విచ్చేసి ప్రజాసమస్య లను తెలుసుకున్న కాంగ్రెస్ శేరిలిం గంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్.ఆ సమయంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ను ఇటీ వల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాష్ట్ర నాయకులు కన్నీరు ప్రసాద్ ఆయనకు ఘనంగా సన్మా…

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

విషాదంలో మునిగిన అప్పలరావుపేట గ్రామ ప్రజలు #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామానికి చెందిన మంద పురి బిక్షపతి (48) అప్పుల బాధతో మృతి చెందిన ఘటనతో అప్పలరావుపేట ప్రజలు విషాదఛాయలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే మంద పురి బిక్షపతికి రెండు ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి లో భార్య సునీతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా కొన్ని సంవత్సరాల నుండి పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలు కావడంతో తన కూతురు…

Read More

బ్రేకింగ్ న్యూస్ గూడెం జూనియర్ లైన్ మెన్ అజయ్ సస్పెన్షన్..

ఓదేల (పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి: శ్రీరాంపూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఓదెల మండలం పోత్కపల్లి ట్రాన్స్కో సెక్షన్ లో గల గూడెం జూనియర్ లైన్ మెన్ ఎన్ అజయ్ ని సస్పెన్షన్ చేసినట్టు పెద్దపల్లి డివిజన్ ట్రాన్స్కో డి ఈ దాసరి తిరుపతి తెలిపారు. ఓదెల మండలం పొత్కపల్లి సెక్షన్ పరిధిలోని గూడెం జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న అజయ్ వినియోగదారుల సమస్యల పై నిర్లక్ష్యంగా వ్యవరించడం, వారికి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ బిల్లులు వసూలు…

Read More

కిష్టాపూర్ పర్వతాల మల్లన్న ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో పర్వతాల మల్లన్న స్వామి ఆలయం లో ఉత్సవ విగ్రహము, నవగ్రహ విగ్రహాలు,ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టారు. వేలల గట్టు మల్లన్న స్వామి మొక్కుబడులు చెల్లించేందుకు వేలాల జాతరకు వెల్లే భక్తులు మొదటగా కిష్టాపూర్ గ్రామం పర్వతాల మల్లన్న దర్శనం చేసుకుని జాతరకు బయలుదేరుతారు. వేలాల మల్లన్న జాతర సమీపిస్తున్న సందర్భంగా కిష్టాపూర్ పర్వతాల మల్లన్న స్వామి ఆలయం లో భక్తులకు సౌకర్యాలు సమకూర్చే పనులు…

Read More

మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్ కోరారు. శనివారం ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి సేవా సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 5న పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఉదయం10గంటల నుండి మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు….

Read More

బదిలీపై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణ మున్సిపల్ కమిషనర్ గా గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్ధంగా, నిజాయితీగా, ఎంతో గొప్ప సేవలు అందించిన గద్దె రాజు పట్టణ మున్సిపాలిటీ నుండి రామగుండం మున్సిపాలిటీకి బదిలీ కావడంతో శనివారం పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలుపుతూ, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్, ఎండి జమాల్, సాగర్, లక్ష్మణ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రణీత్ కన్స్ట్రక్షన్ వారు శాశ్వత పరిష్కారము చూపించిన తరు వాతే కన్‌స్ట్రక్షన్‌ చేయవల

సిందిగా వారికి హెచ్చరిం చిన:జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం హైద ర్‌నగర్‌ డివిజన్‌,గౌతమినగర్ రోడ్డు మళ్ళీ మళ్ళీ కూలుతున్న పట్టించు కోని ప్రణీత్ నిర్మాణ సంస్థ.ఈ ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కనే కొన్ని అపార్ట్మెంట్ వాసులు నివాసముంటున్న స్థానిక అపార్ట్మెంట్ వాసులు నిత్యం బిక్కు బిక్కుమంటు జీవనం కొనసాగిస్తు న్నారు.గత నెలలో ఇదే కన్స్ట్రక్షన్ వల్ల పక్కన రోడ్డు కుంగిపోవడం గమనించిన అపార్ట్మెంట్ వాసులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగ దీశ్వర్…

Read More

గడువులోగా ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి.

పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేసి ధరణి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ లోపు పరిష్కారం చేయాలని పరకాల ఆర్డిఓ కన్నం నారాయణ అన్నారు.మండలంలో 122 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయన్నారు. తాసిల్దార్ వీటిని పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారునికి సేతు వారు చూపించి కారణం తెలియజేస్తామని ఆయన…

Read More

ఓటు హక్కు వినియోగంఫై అవగాహన

*స్వీప్ ఆద్వర్యంలో శిక్షణ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంఫై ( సిస్టమిక్ ఓటర్ ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రారల్ పార్టీసిపేషన్ ఆద్వర్యంలో శనివారం శిక్షణ ఇచ్చారు. సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, జిల్లెల్ల లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వోటర్ హెల్ప్ లైన్ యాప్(వి.హెచ్.ఏ) లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత…

Read More

పట్టణ సమస్యల పట్ల ఎమ్మెల్యే దొంతి స్పందించాలి.

# టిజెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల 24 వార్డులలో ఉన్న రోడ్ల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించి పరిష్కరించాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 24 వార్డుల్లో ఉన్న 12 వేల ఇండ్లు ఉన్నాయని ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ పైప్లైన్ కలెక్షన్లు ఇస్తున్నామని గత మున్సిపల్…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

తక్కలపల్లి రాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మార్చి 02 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళ పల్లి మండల కేంద్రంలోని నీరటి వనమాల-కీర్తిశేషులు రాయమల్లు గార్ల ద్వితీయ పుత్రుడు మహేష్-నిఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేసినారు అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మాట్లాడుతూ వారి ఇరువురి జీవితం ఎంతో మధురానుభూతిగా సాగాలని కొత్త ప్రపంచాన్ని చూడబోతున్న నవవధులను నూరేళ్లు జీవించి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వాళ్ళ జీవనం…

Read More

శ్రీపాదరావు సేవలు మరవలేనివి

మందమర్రి, నేటిధాత్రి:- మంథని శాసనసభ ఎమ్మెల్యేగా సుదీర్ఘ కాలం సేవలందించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ప్రజలకు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబం నుండి వచ్చిన శ్రీపాదరావు శాసనసభ…

Read More

ఎస్టిపిపి లో ఘనంగా శ్రీపాద రావు జన్మదిన వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సభాపతి దుద్దిల్ల శ్రీపాద రావు జన్మదినోత్సవాన్ని అధికారికంగా ఎస్టిపిపి లో నిర్వహించడమైనది. ఎమ్. ఎన్. వి. రమణ ఏజిఎం , ఎఫ్ జి డి ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీ పాదరావు చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాద రావు1991…

Read More

బుద్ధారం అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులు కుర్రి సంపత్

గణపురం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని బుద్ధారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ గండ్ర ఆగం రావు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశ ప్రజల కోసం నిద్రలేని రాత్రులు గడిపి రాజ్యాంగాన్ని హక్కులను రిజర్వేషన్లను కల్పించారు అన్నారు స్త్రీ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చారని…

Read More

ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన సునీత.

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సామల రాజిరెడ్డి లక్ష్మీ దంపతుల కూతురు సామల సునీత రెడ్డి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉంది అలాంటిది రేగొండ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన సునీత ఇటీవల నిర్వహించిన గురుకుల టీచర్ ,గురుకుల జేఎల్ (కామర్స్) జూనియర్ లెచ్చరర్ , పిజిటి (సోషల్) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజిటి (షోషల్) ట్రెనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్.పరీక్షల్లో…

Read More

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి

బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి పరకాల నేటిధాత్రి 03 పిబ్రవరి ఆదివారం రోజున పరకాల మండలంలోని వివిధ గ్రామంలో ఉన్న ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.చిన్నారుల్లో అంగవైకల్యాన్ని దూరంచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.

Read More

నూతన తహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలానికి నూతన తహసీల్దారుగా విచ్చేసిన ఖజామొయుద్దీన్ ని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల బోకేతో సన్మానించిన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మధు వంశీకృష్ణ మరియు మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ సామాజిక సేవ కార్యకర్త శరత్ కుమార్ ఉన్నారు.

Read More