మృతిచెందిన కుటుం బాలకు పరామర్శ

భూపాలపల్లి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏడునూతూల నిశిధర్ రెడ్డి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో ఇటీవల కాలంలో అనారో గ్యంతో మరణించిన బాసాని సాంబయ్య మరియు మోరే పాణి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో రాయరాకుల మొగిలి ,గడ్డం రమేష్, నరహరిశెట్టి రామకృష్ణ ,ఎర్ర రాకేష్ రెడ్డి ,ఉప్పు రాజు,కా నూగుల నాగరాజు, కొత్తపల్లి శ్రీకాంత్, కోమటి రాజశేఖర్, బాసని నవీన్, కడారి చంద్రమౌళి, వీరస్వామి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి! ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ? పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం? టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు? అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు? పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు? పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల? కులం ఇంత…

Read More

ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. టి యు ఎఫ్.

మహాదేవపూర్- నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని టి యు ఎఫ్ స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసింది. మంగళవారం రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల కు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చి, స్వతంత్ర సమరయోధులుగా కార్డులను జారీ చేయాలని, స్థానిక ఎంపీపీ రాణి బాయ్, జిల్లా పరిషత్ సభ్యురాలు గుడాల అరుణ కు వినతి పత్రాలను అందచేశారు….

Read More

సీఐపై హత్యాయత్నం కలకలం..

వివాహేతర సంబంధమే కారణమా..? మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన…

Read More
Prajavani examined immediately.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి భూపాలపల్లి నేటిధాత్రి       సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం…

Read More

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు

మందమర్రి, నేటిధాత్రి:- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబ్ ఇన్ బ్లాస్ట్, మ్యూజికల్ బాల్, ఉపన్యాస పోటీలు నిర్వహించగా, పోటీలలో ఏరియాలోని సుమారు 200 మంది…

Read More

యం.జి.యం ఆసుపత్రిలో…. కేటీఆర్ చేతుల మీదుగా ఎంఆర్ఐ స్కాన్ ఆవిష్కరణ

  వరంగల్, నేటిధాత్రి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అత్యంత అరుదైన, ఆధునికమైన ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని, శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వరంగల్ జిల్లాకు విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఎంఆర్ఐ స్కాన్ యంత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఎంజీఎం హాస్పిటల్ సుపరిండెంట్ చంద్రశేఖర్ గురువారం ఆసుపత్రి ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి ఎంఆర్ఐ యంత్ర ప్రత్యేకతల గురించి తెలియచేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, టిఎస్ఎంఐడిసి సంస్థ…

Read More

భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి శ్రీరామనవమి మహాపట్టాభిషేకం మహెూత్సవాలు వీక్షణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేటాయించిన విదులను పక్కడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శ్రీరామనవమి, మహా పట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణ…

Read More

నాయిని బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఆర్థిక సహాయం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…  తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన తిమ్మా నగరం మల్లయ్య చనిపోవడం తో నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సమ్మెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండేపల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని వేళల సంఘం తరఫున ఆదుకుంటామని తెలియజేస్తూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుల సమ్మెట శ్రీనివాస్ఆధ్వర్యంలో వారి కుమారుడైన తిమ్మనగరం దుర్గయ్య కి 10000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు…

Read More

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి…

Read More
nagarjuna hits

నాగ్ రికార్డులన్నీ ఆ ధియేటర్లోనే.

నాగార్జున సినీ కేరిర్‌లో అత్యధికంగా హిట్లు పడిన ధియేటర్ హైదరాబాదులోని దేవీ ధియేటర్‌ను చెబుతారు. దేవి ధియేటర్‌లో అందరి హీరోలన్నా నాగార్జున షీల్డులే ఎక్కువ కనిపిస్తాయి. గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా, హలో బ్రదర్, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, అన్నమయ్య ఇలాంటి సూపర్ డూపర్ హిట్లన్నీ దేవీలోనే ప్రదర్శించబడ్డాయి. ఇవే కాకుండా అనేక హిట్ సినిమాలు దేవీలోనే ఎక్కువ కాలం ఆడాయి. రికార్డులు సృష్టించాయి. శివ, నిన్నే పెళ్ళాడతా సినిమాలు సంవత్సరానికి పైగా ఆడాయి. నాగార్జున…

Read More

ప్రజా సేవ లో ..కోదండరామ సేవాసమితి

డ్రా తీసిన ఎస్సై రవికుమార్ గంగారం. నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్ల గూడ గ్రామంలో కోదండ రామయ్య దేవాలయంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద లడ్డు లక్కీ డ్రా.లక్కీ డ్రా లో పాల్గొన్న 300 మంది భక్తులు. లక్కీ డ్రా ద్వారా వచ్చిన వచ్చిన మొత్తం 30300 వేల రూపాయలు. ఆ మొత్తాన్ని భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బ తిన్న వారికి సాయం సారయ్య 10 వేలు బిక్షం 5వేలు బాల్క 5వేలు…

Read More

కమ్యూనికేషన్ స్కిల్స్ పై మంచి పట్టు సాధించాలి.

ప్రభుత్వ రంగం లో కంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. కళాశాల ప్రిన్సిపల్ డా. అప్పియ చిన్నమ్మ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని డా..బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, కెరియర్ గైడెన్స్ సెల్, ఎంటర్ ప్రినర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో క్యాంపస్ టు కార్పోరేట్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల…

Read More
Yakaiah Madiga.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన.

పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   జిల్లా అధికార ప్రతినిధి మిడతపల్లి యాకయ్య మాదిగ డిమాండ్   కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడమండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చింత అనిల్ మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మిడతపెల్లి యాకయ్యమాదిగ మాట్లాడుతూ భారతదేశం ఒక లౌకిక…

Read More

చివరి శ్వాస వరకు పేదల సేవకే అంకితం

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 25 వేల మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా సీకేఎం కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా 1,12,29 డివిజన్లకు చెందిన 2200 మంది పేదలకు ప్రముఖుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు సేవ…

Read More

భాధితున్ని పరామర్శించిన టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మెరుగు శివ తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొంతున్నందున శివ తండ్రిని పరామర్శించి కోలుకుంటారని దైర్యం చెప్పి మనోధైర్యాన్ని నింపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సర దినోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోబాబు జగ్జీవన్ రావ్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండవ కళాశాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యవసాయ విద్య అనుభవాలను రాజకీయ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు ప్రస్తుతం తెలంగాణలో నెంబర్ వన్ డైరీ గా కరీంనగర్ డైరీ ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు విద్యార్థులకు క్రమశిక్షణతో…

Read More

బీ ఆర్ ఎస్ పార్టీ మండలం లో ఇంటింటి ప్రచారం

మంగపేట నేటిధాత్రి మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండలంలో పలుగ్రామలలో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వివరిస్తూ , కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మాట మార్చారు అని అన్నారు,క్వింటా వడ్లకు 500 బోనస్ ఇస్తానని ఇవ్వలేదని అన్నారు, ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఒక…

Read More

టీఎస్ టీటీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు స్వాగతం

ఆళ్లపల్లి మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ లో ఇల్లందు మండలంలో పని చేస్తున్న లావుడియా రాందాస్ నాయక్ ఆళ్లపల్లి మండలానికి చెందిన ఎంపీపీఎస్ బోడైకుంఠ పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ ఏం గా పదోన్నతి పై వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్ టీటీఎఫ్ ఆళ్లపల్లి మండల అధ్యక్షులు ఇస్లావత్ నరేష్, రాందాస్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. మండల అధ్యక్షులు…

Read More

గణంగా పోచమ్మ బోనాలు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర మరియు శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున పోచమ్మ అమ్మవారికి బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సాన జలంధర్ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నిర్వహించే బోనాల పండుగ కార్యక్రమాన్ని ఈరోజు మా గ్రామంలోని పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది ….

Read More
error: Content is protected !!