మృతుని కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం అందజేత

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో నిరుపేద కుటుంబానికి చెందిన వేషాల రాజ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, మృతుడు రాజు క్లాస్ మెట్స్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 44 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుని తోటి మిత్రులు దుండ్ర కుమారి యాదవ్, కుసుమ రామకృష్ణ, పేలేటి గోపాల్, ఆకుల కుమార్, పైతిరి దామోదర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Read More

పెగడపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ సర్పంచ్ రాజమణి

జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండలంలోని పెగడపల్లి, గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక సర్పంచ్ పడాల రాజమణి,మల్ల గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బుధవారం రోజున ప్రచార కార్యక్రమం చేపట్టారు.బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ఆయనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు .చెన్నూరు నియోజకవర్గం లో గత కొన్ని సంవత్సరాల…

Read More

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మండలo లో ని నాలుగు మండలాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం ఆధ్వర్యంలో మంచ్య తండాలో నిర్వహించడం జరుగుతుంది.ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం మాట్లాడుతూ దసరా సెలవులు వచ్చినందున యువత కోరిక మేరకు కబడ్డీ ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. చదువుతోపాటు విద్యలో కూడా రానిస్తే ఉన్నత భవిష్యత్తు,స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు.దసరా…

Read More

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…! ”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా…

Read More

శ్మశానంలో ఇండ్లేమిటిరా!’’’’మీ దుంపల్తెగ’’!!!!

https://epaper.netidhatri.com/view/301/netidhathri-e-paper-25th-june-2024%09 `శ్మశానం కూడా వదలరా! `సమాధులు తవ్వేస్తారా! `అధికారులొచ్చారు! `కూల్చినట్లు నటించారు! `నాలుగు రేకులు తొలగించి మమ అనిపించారు! `‘‘శ్మశాన వాటిక ఆక్రమణకు సహకరించిన వారెవరు? `‘‘సిఎంవో’’ ఆదేశాలనే దిక్కరిస్తున్నవారెవరు? `రియల్‌ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నవారెవరు! `కాసుల కక్కుర్తి కోసం దిగజారుతున్న వారెవరు? `‘‘సిఎంవో’’ ఆదేశాలు బుట్ట ధాఖలు చేస్తున్నారు. `రియల్‌ వ్యాపారులకే సహకరిస్తున్నారు. `అమ్మవారి గుడి స్థలంలో ఇదే చేస్తున్నారు. `అక్కడ కూడా రియల్‌ కే లొంగిపోతున్నారు. `గుడి స్థలం పార్క్‌గా మారుస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారు….

Read More

గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.

భూపాలపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం…

Read More

లావణ్య మెగా ఫ్యామిలీకి ఎంత కట్నం తీసుకొస్తుందో తెలుసా..?

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది . త్వరలో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది. వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చూస్తున్న టైం లోనే లవ్ లో పడ్డారు. ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు. త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే అసలు…

Read More

The discrimination against women police

https://epaper.netidhatri.com/view/225/netidhathri-e-paper–2nd-april-2024 Women police facing lot of Professional problems Rulers shall take steps to solve them Required funds shall be released for women police stations Why male domination in women police stations? Still women facing discrepancy in this developed society In scorching son women police doing duties along with male Not getting proper respect in the…

Read More

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పండ్ల పంపిణీ

వరంగల్, నేటిధాత్రి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యం.సాయి కుమార్ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వరంగల్ జిల్లా న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం నడక వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చు అని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కొరకు ఆస్పత్రిలో…

Read More

ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం

  BJP Politics : బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో…

Read More

పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

పాలకుర్తి నేటిధాత్రి ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికై ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటామని పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్ అన్నారు. దీనిలో భాగంగా పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షుడు మాసంపల్లి నాగయ్య, ప్రధాన కార్యదర్శి చేరిపల్లి అశోక్, కమ్మగాని నాగన్న, బండిపల్లి మధు, కొండపల్లి…

Read More

చలో తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం చేయండి

గంగారం, నేటిధాత్రి తేదీ ఏప్రిల్ 6న చలో తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్టి సభకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న ఉదయం 8 గంటలకు తుక్కుగూడకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ…

Read More

ఆర్టీసీ మేడారం జాతర స్పెషల్ బస్ సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలమండల కేంద్రాలలో మంగళవారం రోజున శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళుతున్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ సర్వీసులను భక్తులు ఉపయోగించుకొని సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకోవాలని భక్తులను కోరారు.

Read More

ధర్మసమాజ్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపాటి రాజు

మందమర్రి, నేటిధాత్రి:- ధర్మసమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నందిపాటి రాజు ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నందిపాటి రాజు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కేవలం ధర్మసమాజ్ పార్టీతోనే జరుగుతుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ధర్మ సమాజ్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నియోజవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో తనను గెలిపించాలని…

Read More

కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం…

Read More

endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని…

Read More

కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ జడ్పిటిసి ముత్తె సత్తన్న

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: లక్షెట్టిపేట మండల జడ్పిటిసి ముత్తే సత్తన్న ఈరోజు స్థానిక మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా ముత్తే సత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఒంటెద్దు పోకడ నచ్చక బిఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు చూసి బిఆర్ఎస్ లో చేరానని తెలిపారు….

Read More

రేవంత్‌ ఆపరేషన్‌… కాంగ్రెస్‌ పరేషాన్‌!

  `సీనియర్లందరినీ సాగనంపుడే! `ఒక్కొక్కరినీ వరుస పెట్టి తరుముడే? `ఎన్నికల నాటికి పాత వాసన లేకుండా చేసుడే! `రేవంత్‌ మొదటి నుంచి అమలు చేస్తున్నదే `ఏదో ఒక సాకు చూపి చిచ్చు పెట్టుడే! `ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టుడే? `పొమ్మని పొగపెట్టుడే! `పోకపోతే రాళ్లేసుడే… https://netidhatri.com/వరాల-తెలంగాణ/ `నిద్రలేకుండా చేసుడే? `నేనంటే నేనే అని పించుకునుడే! `రేవంత్‌ కు ఎదురులేకుండా చేసుకునుడే! `పారిపోయేదాకా సోషల్‌ మీడియాను ఉసిగొల్పుడే! `హస్తంలో సీనియర్లు వెళ్లేదాకా అలజడే! `రేవంత్‌ పెడుతున్న కిరికిరే! `సీనియర్లను…

Read More

దేవరకద్ర నియోజక వర్గాన్ని అత్యధిక నిధులతో అభివృద్ధి చేయాలి .

వనపర్తి నేటిధాత్రి: దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని గూర్చి అసెంబ్లీలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి అత్యధిక నిధులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాదం వెంకటేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో కిరాణం వ్యాపారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Read More