రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.

*ఎమ్మెల్యేను కలిసిన పార్టీ నాయకులు-ప్రజాప్రతినిధులు శాయంపేట నేటి ధాత్రి: కేసీఆర్ ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నిలిచిన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి నేడు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సన్మానించిన శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దకోడేపాక గ్రామ…

Read More

మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి

ఆగిన బ్రిడ్జి పనులు _శివరాత్రి జాతరకు సజావుగా ప్రయాణం సాగేనా? ప్రమాద సూచికలు లేక వాహన చోదకులకు అవస్థలు చందుర్తి నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ -కోరుట్ల ప్రధాన రహదారి వేములవాడ మండలం మర్రిపల్లి- మూడపెళ్లి గ్రామాల మధ్యలోని వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారి మర్రిపల్లి లో హై లెవెల్ బిడ్జ్ నిర్మించేందుకు పాత రోడ్డు తొలగించి వంతెన ప్రారంభించినా పూర్తి కాలేక ప్రయాణికులు ఇబ్బందులకు…

Read More

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ అగ్రనేత జన నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను…

Read More

సున్నం మురళి కృష్ణ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

మంగపేట-నేటిధాత్రి సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే…

Read More

కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశం

మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ…. కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచనలతో సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన 5గురు సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగిందని దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య…

Read More

లావాని పట్టాలకు పంట రుణాలు ఇవ్వని బ్యాంకు అధికారులు పై చర్యలు తీసుకోవాలి .

ప్రజాసంఘాల నాయకులు డిమాండ్. మహా ముత్తారం నేటి ధాత్రి మహా ముత్తారంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ బ్యాంకు అధికారులు లావని పట్టాలకు పంట రుణాలు ఇవ్వకపోవడం అనేది రైతులను అవమానపరచడమే రైతే దేశానికి వెన్నుముక అని చెప్పుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట రుణాలు ఇచ్చే దగ్గర బ్యాంకు అధికారులు సవా లక్ష ఇబ్బందులకు గురిచేస్తూ లావని పట్టాలకు మేము మా పైనున్న…

Read More

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పరకాల బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి గురువారం రోజున పవిత్ర రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈద్గాలో ప్రత్యేక పార్దనలో పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డా”మడికొండ శ్రీను, సమన్వయ సమితి సభ్యులు దగ్గు విజేందర్ రావు,మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,గొర్రె స్రవంతి రాజు, దామెర మొగిలి,శనిగరపు రజని నవీన్,పంచగిరి శ్రీను…

Read More

mayor pitampai jhansi, మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

మేయర్‌ పీఠంపై ఝాన్సీ…? గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ ఎన్నిక కావడంతో వరంగల్‌ మేయర్‌ స్థానం ఖాళీ అయింది. దీంతో నూతన మేయర్‌ను ఎన్నుకునేందుకుగాను ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 27న నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్‌ పీఠం కోసం వరంగల్‌లో ప్రస్తుతం నాలుగుస్తంభాలాట కొనసాగుతోంది. ఈ పదవి కోసం 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాష్‌, 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్‌, 56వ…

Read More

పదవి కాలం ముగియడంతో సర్పంచులకు సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో 2019 లో ఏర్పడిన పాలకవర్గాన్ని గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు మరియు మోడల్ పంచాయతీగా గుర్తించినందుకు సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ ని వార్డు సభ్యులను గ్రామస్థాయి అధికారులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు , సెక్రెటరీ , గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు. శెట్టిపల్లి సర్పంచ్ కి ఘన సన్మానం సర్పంచ్ గా 5 ఏండ్ల పదవి కాలం…

Read More

సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బలగాల కవాతు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బలగాల కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో దైర్యం, స్థైర్యం, మేము ఉన్నాం అనే భరోసా ప్రజలకు కల్పించేందుకు మట్ట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెపిఎన్ రోడ్డు, ఎస్వియన్ రోడ్డు, పోచంమైదాన్ జంక్షన్, ఎంజీఎం సర్కిల్ మీదుగా మట్ట్వాడ పోలీస్ స్టేషన్ వరకు సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మట్ట్వాడ…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు తీన్మార్ మల్లన్నకే

గత పాలకులవల్లే నిరుద్యోగ సమస్య పెరిగింది * కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం : భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిఎండీ. జహంగీర్ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతుప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ అన్నారు.శనివారంమునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ మండల బాధ్యుల సమావేశంజరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల…

Read More

రాహుల్ గాందీపై ఆదరణ ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు.

# కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి # కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కోనాయిమాకుల వద్ద ధర్నా.. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణను ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కుట్రలు పన్నుతున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్…

Read More

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వేలం ద్వారా రూ.6,40,000 లక్షల ఆదాయం

పాలకుర్తి నేటిధాత్రి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 2023-2024 సంవత్సరం కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు,లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట ద్వారా రూ.6,40,000 దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బి లక్ష్మీ ప్రసన్న తెలిపారు. గురువారం వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు పూజా ద్రవ్యములు అమ్ముకునే వేలం పాట ద్వారా రూ.3,11,000 లక్షలు, లడ్డు పులిహోర ప్రసాదం అమ్ముకొను హక్క బహిరంగ వేలం పాట…

Read More

warangal prajanikaniki abinandanalu, వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు

వరంగల్‌ ప్రజానీకానికి అభినందనలు సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ మూడు విడతలలో జరిగిన పరిషత్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రజలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అభినందనలు తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో మూడు విడతల్లో మొత్తం 36 మండలాల్లోని 36 జడ్పీటిసీ ఎన్నికలతోపాటు, 413ఎంపిటిసిలకు మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోలింగ్‌…

Read More

నీట్ అవకతవకలు పై సమగ్ర విచారణ జరిపించాలి

రీ -ఎగ్జామ్ నిర్వహించాలి, నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(ఎన్టిఏ) ను రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి ఎలాంటి హడావుడి లేకుండా దేశంలో సారత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లవడుతున్న సమయంలో, నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(ఎన్.టి.ఎ) ప్రకటించింది. ముందుగా జూన్ 14న అని ప్రకటించి ముందుగానే ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు వెల్లడించడం పై దేశ వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.ప్రధానంగా ఎన్.టి.ఎ ను తీసుకుని వచ్చిన నుండి దాని…

Read More

శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ లో సైన్స్ డే ప్రోగ్రాం..

నర్సంపేట,నేటిధాత్రి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్లో సైన్స్ డే ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను శ్రీ ఆదర్శ వాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి ఉపాధ్యాయులతో కలిసి తిలకించారు. విద్యార్థుల మేధాశక్తి ఆలోచన విధానాన్ని సైన్స్ డే పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇందులో భాగంగా విద్యార్థులు సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని మరెన్నో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని విద్యార్థులకు ఉద్బోధ…

Read More

ఘనంగా సమ్మక్క సారలమ్మ తిరుగు వారం పండుగ

సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు… మందమర్రి జిఎం మనోహర్ రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని ఆర్కేవన్ ఏ గని సమీపంలో సమ్మక్క-సారలమ్మ జాతర తిరుగువారం పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21 ను నుండి 24 వరకు కొనసాగిన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారి దూలం కనకయ్య, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ ప్రకటించారు….

Read More

జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయండి

మందమర్రి, నేటిధాత్రి:- స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో డిసెంబర్ 13న జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 బాలబాలికల జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చదరంగం అభివృద్ధి చైర్మన్ ఈగ కనకయ్య, ఆదిలాబాద్ ఎస్జిఎఫ్ కార్యదర్శి బాబురావు లు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలోని బురదగూడెం లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాలలో స్విస్ లీగ్ పద్దతిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని…

Read More