School

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి.

వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని వినతి. నర్సంపేట నేటిధాత్రి: గిరిజన వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ అధికారి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం వడ్డెర కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బారుల వసతి గృహంలో చదువుతున్న గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి…

Read More
Boy commits suicide

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య.

మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి బాలుడు ఆత్మహత్య నల్లబెల్లి నేటి ధాత్రి:     పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే…

Read More
State Organizing Secretary Pulla Mallaiah.

ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి     దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More
Goddess

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.!

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర వరంగల్ నేటిధాత్రి : జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం వరంగల్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల దాండియా ఆటలతో ముందుకు…

Read More
Sports

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,, కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,, రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,, వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,, యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,, కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,, రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్) మైభారత్ యువభారత్ యువ…

Read More
Central Government

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.

కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి ప్రజా సంఘాల డిమాండ్ శాయంపేట నేటిధాత్రి:       కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే…

Read More

తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ కి భారతరత్న ఇవ్వడం గర్వకారణం-డాక్టర్ మడికొండ శ్రీను

పరకాల నేటిధాత్రి భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపట్ల పరకాల పట్టణ బిర్ఎస్ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను అన్నారు.ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ దక్షిణ భారతదేశం నుంచి,తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి,దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు.సంస్కరణల పితామహునిగా పేరుపొంది, భారతదేశాన్ని అగ్రరాజ్యాల…

Read More

మంత్రి సీతక్క పై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి..

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి మంగపేట నేటిధాత్రి ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కని అభినందించాల్సింది పోయి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మానుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతక్క రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని మచ్చలేని రాజకీయ…

Read More

కులగణనతో ఓబీసీ పార్టీలకు ఇబ్బందులు తప్పవా?

ఆధిపత్య ధోరణి వీడకపోతే ఓబీసీ పార్టీల మనుగడ కష్టం ఓబీసీల్లో ప్రయోజనం పొందుతున్నది కొన్ని కులాలే అగ్రవర్ణాలకు మించిన స్థాయిలో కొనాగుతున్న ఆధిపత్యం ఎదుగుదల లేని అణగారిన కులాలు ఓబీసీ ఆధిపత్య కులాల మెడకు కులగణన కులం పేరుతో రాజకీయాలు నడపడం కష్టం కావచ్చు అల్పజనసంఖ్య కలిగిన కులాల మనుగడ కష్టం సామాజిక సమతుల్యతను సమూలంగా మార్చేసే కులగణన డెస్క్‌ ,నేటిధాత్రి:  కాంగ్రెస్‌ సహా విపక్షాలు కులగణన చేపట్టాల్సిందేనని పట్టుపట్టడం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన…

Read More

మధ్యాహ్న భోజన కార్మికుల బైక్షాటన

యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ పరకాల నేటిధాత్రి (టౌన్) బడి పిల్లలకు అప్పులు చేసి ఎదురు పెట్టుబడి పెట్టి కడుపునిండా తిండి పెట్టే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అన్నం పెట్టే చేతులతోనే భిక్షాటన చేయించడం సిగ్గుచేటు అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి అన్నారు.గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా కొంగు పట్టి పరకాల లో బిక్షాటన చేశారు.ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు బోట్ల చక్రపాణి మాట్లాడుతూ…

Read More
Chandraprakash

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక శాయంపేట నేటిధాత్రి:   తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు. మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని…

Read More

టిఆర్ఎస్ పార్టీకి మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు రాజీనామా..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని రుద్రారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు సి. మధుసూదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనందుకు ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా కూడా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని, తన రాజకీయ భవిష్యత్తును…

Read More

యువకుడు పురుగుల మందు తాగి మృతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని ధైనంపెల్లివంశీ అనే వ్యక్తి పై చదువుల కోసం విజయవాడ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చి సెలవులు అనంతరం తిరిగి కాలేజీ పోవడానికి నిరాకరించినాడు. తన తండ్రి అయిన సంపత్ వారి కుమారుడిని కాలేజీకి వెళ్లి మంచిగా చదువుకోమని చెప్పగా తనకు చదువు అబ్బ లేదని అంత దూరం వెళ్లి చదువుకోనని ఇక్కడే ఉండి తనతో పాటు పనిచేసి చదువుకుంటానని చెప్పినాడు. కానీ అందుకు…

Read More

ఉచిత వైద్య శిబిరం

గ్రామ ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు గ్రామపంచాయతీ నందు ప్రజలు హాజరు కావాలి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కొత్తపేట క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు.పత్తిపాక గ్రామంలో నివసించే ఉచిత వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు బీపీ,షుగర్ ,ఈసీజీ…

Read More

గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ అందజేత

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ‌వెలిచాల గ్రామంలో ఎవరైనా చనిపోతే, శవాన్ని పెట్టుకోడానికి బాడీ ఫ్రీజర్ అందుబాటులో లేక కరీంనగర్ జిల్లా కేంద్రంనుండి కిరాయి తెచ్చుకోవడాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాన్ని బాక్స్ లో పెట్టుకోవడనికి బాడీప్రీజరును తమ సొంత ఖర్చుతో గ్రామ ప్రజలకు సమకూర్చడం జరిగింది….

Read More
Y. Ravi Shankar.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే చిత్రమిది         అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న…   అనంతిక సునీల్‌కుమార్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ సందర్భంగా…

Read More

పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి. సింగరేణి మండలం లావుడ్యా తండా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్.తండ్రి శివ కు నివాలులు అర్పించిన బి.అర్.ఎస్ నాయకులు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ని ఫోన్ లో పరామర్శించిన జీవన్ లాల్ మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతి లావుడియ తండా గ్రామానికి చెందిన లావుడ్యా శివ ఇటీవల కాలంలో మృతి చెందారు. శనివారం పేదకర్మ కు బి.అర్.ఎస్ నేతలు హాజరై శివ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివళులర్పించారు. ఇట్టి విషయాన్ని…

Read More

రంగనాయక స్వామి దేవాలయమును శుద్ధి చేసిన బిజెపి నాయకులు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని బిజెపి నాయకులు నీళ్లతో శుద్ధి చేశారు ఈనెల 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభ సందర్భంగా దేశంలో ప్రతి గుడిని శుద్ధి చేయాలని ఇందులో భాగంగా శ్రీరంగాపురం ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న…

Read More

మైనంపల్లి మదమెక్కి!

https://epaper.netidhatri.com/  `పచ్చి తెలంగాణ వ్యతిరేకి?  `చంద్రబాబు తొత్తుగా మారి?  `ఉద్యమ కాలంలో కేసిఆర్‌ ను తూలనాడి? `చంద్రబాబు 2014లో టికెట్‌ నిరాకరించె? `అదే సమయంలో కాంగ్రెస్‌ పంచన చేరి? `అక్కడా టికెట్‌ రాక వెనుదిరిగి? `కేసిఆర్‌ కాళ్లు మొక్కి..కారెక్కి! `మల్లారెడ్డి చేతిలో మల్కాజిగిరిలో ఓడిపోతివి? `అయినా కేసిఆర్‌ ఆదరించి ఎమ్మెల్సీ చేస్తే! `తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే గెలిపిస్తే! `మారకపోతివి మైనంపల్లి ! `తిన్నింటి వాసాలు లెక్కిస్తుంటివి! `హరీష్‌ రావుపై నోరు పారేసుకొని తప్పు చేస్తివి! `రాజకీయ జీవితం…

Read More

ఆర్యవైశ్య మహాసభ జిల్లా మీడియా కమిటీ కో చైర్మన్ గా తాటిపల్లి నరసింహస్వామి.

“నేటిధాత్రి” వేములవాడ టౌన్, అక్టోబర్ 23. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహా సభ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన బుస్స దశరథమ్ నూతన జిల్లా మీడియా కమిటి సభ్యుల ఎంపిక ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రస్తుతం మీడియాలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న వేములవాడ పట్టణానికి చెందిన తాటిపళ్లి నరసింహస్వామిని జిల్లా కమిటీ విభాగంలో మీడియా కమిటీ కో చైర్మన్ గా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్ లు,…

Read More
error: Content is protected !!