ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాలు

మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) కార్యాలయం ముందు సిపిఐ జెండా ఏఐటియుసి గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కొండు బానేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించింది నాటి నుంచి నేటి…

Read More

మల్లు స్వరాజ్యం ఆశయాలు కొనసాగించాలి

భూపాలపల్లి నేటిధాత్రి మల్లు స్వరాజ్యం వర్ధంతి సభను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని హైద్రాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యవస్థ మీద,జాగీర్దార్ మీద,రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యాకమైన స్త్రీలు – పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నిజాం…

Read More
Farmers

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్ జహీరాబాద్. నేటి ధాత్రి:     భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ.. తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతి చట్టం…

Read More

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ రవిరాజు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రవిరాజు పరకాల,నడికుడ మండలాల్లో గల రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.అనంతరం సిఐ రవిరాజు మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం కావున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, ఎలక్షన్ సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడదని సత్ప్రవర్తనతోనే కలిగి ఉండాలనిసూచించడం జరిగింది.ఎవరైనా పాల్పడినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Elections

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి మాజీ సిఎం కె.సి.ఆర్ కు అండగా ఉండాలి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నెటిదాత్రి :   ఘనపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు బి.ఆర్.ఎస్ ఘనపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య నివాసంలో నిర్వహించారు ఈ సమావేశం లోముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా…

Read More

అధికారులకు వినతి పత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం రోజున ఎంపీడీవో మరియు ఎంపీవో కి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే టార్గెట్లు పెట్టడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని అలాగే ఇతర శాఖల పనులు కూడా తమతో చేపించడం వలన పని భారం పెరిగి పని ఒత్తిడి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించాలని పై…

Read More

పవన్‌ ఒప్పుకున్నట్లే!

`లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!! `లోకేష్‌ కు సీఎం గా పట్టాభిషేకమే! `త్వరలోనే లోకేష్‌ ముఖ్యమంత్రి అయినట్లే.  `అందుకు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిదర్శనమే `పదిహేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్‌ ఉవాఛ. `అంటే లోకేష్‌ ను సీఎంగా ఒప్పుకున్నట్లే లెక్క. `అయితే ఆలస్యం కూడా చేయొద్దు. `నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. `ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. `పరిస్థితుల ప్రభావం అని మాట తప్ఫొచ్చు. `పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌…

Read More

మీ నోరు పడిపోయిందా…

https://epaper.netidhatri.com/ `మేడిగడ్డ జీవగడ్డ అని చెప్పలేరా.. `కాంగ్రెస్‌ ప్రచారం అబద్దమని అనలేరా… `బిఆర్‌ఎస్‌ నేతలకు అవగాహన లేదా.. `మాకేం అవసరమని ఊరుకుంటున్నారా.. `కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయండి. `అసలు నిజాలు ప్రజలకు చెప్పండి. `ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయి. `ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా ఉద్యమ కాలంలో అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. అధికారంలో వున్న నాడు అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. సమస్యలొస్తే కేటిఆర్‌, హరీష్‌రావులు పరిష్కరిస్తారు. ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు. గెలిపించేందుకు ఫండిరగ్‌ ఇస్తారు. నియోజకవర్గాల…

Read More

పేదలదేవత తెలంగాణతల్లి సోనియా గాంధీ

18 సంవత్సరాలు చేరుకున్న ఎన్ఆర్ఈజీఎస్  కాంగ్రెస్ జిల్లా నాయకుడు సాయిలి. ప్రభాకర్ వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గ్రామాల్లో పేద ప్రజలు పనులు దొరకక గ్రామీణ ప్రాంతాల నుండి బస్తీలకు పనుల కోసం వలసలు పోతుంటే పేద కూలీలకు పని కల్పించాలని ఒక సంకల్పంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన దేవత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏర్పడిన జాతీయ…

Read More

తొర్రూర్ లో పుట్టగొడుగుల వెలుస్తున్న మెడికల్ షాపులు

నాసిరకం మందులతో రోగి గుండె జేబుకు చిల్లు మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్ తొర్రూర్ (డివిజన్)నేటి ధాత్రి వైద్యో నరాయణో హరి వైద్యుడిని దేవుడితో పోలుస్తారు ప్రజలు జ్వరం రాగానే ముందుగా గుర్తుకు వచ్చేది డాక్టరే అలాంటి డాక్టర్ల లే జబ్బు వచ్చినా రోగికి నాసిరకం మందులు రాస్తూ ఇస్తూ అధిక లాభాల వచ్చే మందులు రాస్తూ రోగులను ఇంకా వ్యాధిగ్రస్తులుగా చేస్తూ డాక్టర్లపై నమ్మకం కోల్పోయేలా, ప్రజలు హాస్పిటల్లో అంటేనే భయపడే రోజులు వచ్చాయి జ్వరం…

Read More

సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 373 వ జయంతి

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం లోని బుదారావుపేట గ్రామంలో సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ 373జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు నారగోని పరమేష్ గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్టంలోసర్వాయిపాపన్న గౌడ్ పోరాట పటిమను నాయకులు గుర్తించలేదు.కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గౌడ సంఘాల ఐక్య ఉద్యమాలతో అణగారిన వర్గాల రాజ్య పాలకుడు తెలంగాణ రాష్టంలో 350 ఏళ్ల క్రితమే ఆత్మగౌరవ పోరాటంతో అన్ని కులాలను ఏకం చేసి తాల్లేక్కితే ఎమోస్తది కల్లమ్మితే…

Read More

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

టేకుమట్ల ఎస్సై ప్రసాద్ భూపాలపల్లి నేటిధాత్రి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని టేకుమట్ల ఎస్సై ప్రసాద్ విధ్యార్థులకు సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై టేకుమట్ల పోలీసుల అధ్వర్యంలో టేకుమట్ల జిల్లా పరిషత్ విద్యార్థిని విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టేకుమట్ల ఎస్సై ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు ఈ సందర్బంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ మత్తు…

Read More
Christian world.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం.   నర్సంపేట,నేటిధాత్రి:   ఏ.పి రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణం తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు తీరని లోటు అని బిషప్ ఎం.ఆదామ్ బెన్ని అన్నారు.పాస్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల నర్సంపేట డివిజన్ పాస్టర్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు పాస్టర్ లాజరు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై యావత్తు క్రైస్తవలోకానికి అనేక అనుమానాలు ఉన్నాయని మరణంపై…

Read More

ఎర్రబెల్లి స్కెచ్ తో..మొగుళ్లపల్లి మండలంలో కారు ఖాళీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు స్కెచ్ ఫలించింది. ఆయన మండలంలోని ప్రజాదరణ కలిగిన వ్యక్తులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో పనిచేస్తూ…మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన స్వాగతాన్ని గౌరవించిన మండలంలోని ప్రజా ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం…

Read More

సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

మండల వైద్యాధికారిణి పోరండ్ల నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అనుబంధ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలకు, అంగన్వాడి కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలోని 5 సంవత్సరాలున్న పిల్లలు 3341 మంది ఉన్నారని, వారందరికీ పోలియో…

Read More

*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు…

Read More

నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి : ఎమ్మెల్యే చల్లా

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ,సంగెం తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15,16 డివిజన్ల పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు 20,02,320 రూపాయల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో పంపిణీ చేశారు.  అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో…

Read More

శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్సైలే కీలకం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి మంగళవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సైలకు శిక్షణలో భాగంగా 11 పోలీస్‌ స్టేషన్‌లలో పని చేసేందుకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ లో ఉన్న ఎస్సైలు విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఎస్పీ కిరణ్ ఖరే దిశా నిర్దేశం చేశారు. ఎస్సైలుగా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని అన్నారు. శిక్షణలో చివరి ఘట్టంలో మండల స్థాయి ప్రజల మదిలో తమదైన ముద్ర…

Read More

జయనగర్లో 75 వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండాను ఎగురవేసిన సీఐ కృష్ణమోహన్

కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి జయనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో 75 వ గణతం త్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి పోలీ స్ స్టేషన్ సీఐ కృష్ణమోహన్ జెండా ఆవిష్కరించడం జరిగినది.ఈ సంద ర్భంగా సిఐ సీసీ కెమెరాల యొక్క విశిష్టతని వివరించారు.అట్లాగే కాల నీలో అన్ని రోడ్లను కలుపుతూ సీసీ కెమెరాలు అనుసంధిస్తే చక్కని సె క్యూరిటీ ఉంటుందని చాలా ఉప యోగంగా ఉంటుందని వివరించా…

Read More

జాబితాలో పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపీడీవో రాజిరెడ్డి నిజాంపేట, నేటిదాత్రి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే ఆందోళన చెందవద్దని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ రాజిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చల్మెడ గ్రామంతో పాటు నిజాంపేట, కల్వకుంట, నందిగామ గ్రామాలలో నాలుగు పథకాలపై గ్రామసభల నిర్వహించి జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారుల కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా…

Read More
error: Content is protected !!