Netidhatri telugu daily e-paper saturday , 4 july 2020
Tap here to download netidhatri paper pdf
Tap here to download netidhatri paper pdf
తిరగబడ్డ ఓటర్లు…! ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ను బహిష్కరించి రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామంలో గత 80సంవత్సరాలుగా తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను 200ఎకరాల భూములు మావి కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో స్థానిక విఆర్వో తమను వేధిస్తున్నాడని, తాము సాగు చేసుకుంటున్న భూముల్లో జెండాలు పాతించి ఇవి ప్రభుత్వ భూములని చెప్పి తమకు జీవనాధారం…
చిట్యాల, నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జుకల్ గ్రామ మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ తండ్రి క్రి:శె పుట్టపాక రాజయ్య సంవత్సరికంకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళి అర్పించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి , ఎంపీటీసీ జంబుల తిరుపతి టిఆర్ఎస్ నాయకులు పువ్వాడ వెంకన్న, గుర్రం మహేందర్, మాజీ ఉపసర్పంచ్ చాడ ఆనంద్ రెడ్డి, తిరుపతి రెడ్డి ,రాజు…
సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు జహీరాబాద్. నేటి ధాత్రి: సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు కోహీర్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ₹4,22,000 విలువ గల చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ,గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,ముఖ్య నాయకులతో కలిసి అందజేయడం జరిగింది.వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ₹.36,000/- చింతల్ ఘట్ గ్రామానికి చెందిన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాదిలో ఉచిత పశు గర్భకోశ వైద్య శిబిరాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా పశు వైద్యాధికారి తిరుపతి నేతృత్వంలో ముఖ్య అతిథులుగా ఐదవ వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్ హాజరయ్యారు. పశువైద్యాధికారి తిరుపతి గోపాలమిత్ర రైతులతో కలిసి పశు వైద్య శిబిరంలో పాల్గొన్నారు.గర్భకోశ వ్యాధి చికిత్స, కృత్రిమ గర్భధారణ సహాయంతో పుట్టిన దూడలకు,పశువులకు నట్టల నివారణకు మందులను అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,…
ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో…
ఆలోచింపజేసేలా ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికకు చేపట్టిన బడిబాట కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ కోమటిపల్లి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయంపూట యధావిదిగా బడిబాట కొనసాగిస్తూ గుర్తించిన విద్యార్థుల ఇంటికి,తండాలకు వారి తల్లిదండ్రులు అందుబాటులో ఉండే సాయంకాల వేళల్లో వెళ్ళి *’మీ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలో చేర్పించండి…వారి చదువుకు పూర్తి బాధ్యత మాది’* అంటూ భరోసా కల్పిస్తున్నారు. వారితో పాటు సర్పంచులు,ప్రజాప్రతినిధులు…
భద్రాచలం నేటి ధాత్రి చర్ల మంగళవారం నాడు బస్టాండ్ కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెంవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఏ ప్రభుత్వ పథకాలైన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే షెడ్యూలు ప్రాంత చట్టాలపై అధికారులు విశ్లేషణ చేసి ముఖ్యంగా ఆదివాసీలకున్న అక్కు రైట్ పై పార్లమెంటు పేషా చట్టం ద్వారా ఇందిరమ్మ గ్రామసభలు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు ఏజెన్సీ…
పరకాల నేటిధాత్రి కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో పరకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి వొడితల ప్రణవ్ నేత్రుత్వంలో, పరకాల పట్టణంలోని 46,47,53 మరియు 59 పోలింగ్ బూతుల పరిధిలోని పట్టభద్రులను కలిసి,బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి(1)ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని…
మైసమ్మతల్లి గుడికి స్లాప్ ప్రారంభోత్సవం ఏనుమాముల నేటిధాత్రి: నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల ముసలమ్మ కుంట ఫేస్ వన్ గ్రామంలో మైసమ్మ తల్లి గుడి స్లాప్ ప్రారంభోత్సవ సందర్భంగా ముసలమ్మ కుంట ఫేస్ వన్ డెవలప్ కమిటీ అధ్యక్షుడు కాశెట్టి కమలాకర్ పిలుపుమేరకు సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ వెళ్లి సందర్శించి వారికి డెవలప్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ….
జమ్మికుంట : నేటి ధాత్రి మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఉర్సు సందర్భంగా బిజిగిరి షరీఫ్ నుంచి గ్రంథాలను, సాదర్ తీసుకువచ్చి హజ్రత్ సయ్యద్ ఇంకే షావలి బాబా సమాధికి సమర్పించడం ద్వారా బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని…
పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ నర్సంపేట,నేటిధాత్రి: వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి…
మహబూబాబాద్,నేటిదాత్రి: నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్యనాయకులు మరియు తదితరులు ఉన్నారు.
•గత సంవత్సర కాలంగా పరిష్కారం కానీ సమస్య. •లైన్మెన్ వీరన్న కు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. •పలుమార్లు చెప్పిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. •ఊరికి సమీపంలో ఉండడం వలన భయాందోళనలో గ్రామ ప్రజలు. •అటుగా చూడకుండా వెళ్లిన మూగజీవాలు, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. •పట్టుకుంటే చేతికి అందే అంత కింద ఉన్న కరెంటు తీగలు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాద ల నుంచి బయటపడవచ్చు అంటున్న…
హైదరాబాద్: ఫ్యాషన్ రిటైలర్ అయిన హెచ్ అండ్ ఎం ఇండియా హైదరాబాద్లోని నెక్స్ట్ ప్రీమియా మాల్లో తన మూడవ స్టోర్ను ప్రారంభించింది. స్టోర్, 1767.52 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సమకాలీన డిజైన్ పోకడల స్వరూపం, సందర్శకులందరికీ ఆధునిక మరియు షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దుకాణదారులు దుకాణం యొక్క తాజా పతనం సేకరణ, మహిళలు, పురుషులు మరియు పిల్లలను ఒకే పైకప్పు క్రింద అన్వేషించవచ్చు. H&M ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ యానిరా రామిరెజ్ మాట్లాడుతూ, “H&Mలో, ఫ్యాషన్…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రామడుగు, నేటిధాత్రి: ఇరవై తోమ్మిది సం.ల క్రితం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96లో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఒకేషనల్ ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రాంబ్రహ్మంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన…
శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలోని సాదన్ పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాలేశ్వరం మహాదేవపూర్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో సాధన్ పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సుమారుగా 121 మంది కంటి పరీక్షలు చేపించుకున్నారు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 40 మంది పేషెంట్లను కంటిలో పొరలు శుక్లములు వచ్చిన వారిగా లయన్స్ క్లబ్ వెంకన్న ఆప్తాలమిక్ గుర్తించి వారికి ఉచితముగా కంటి…
పలుకుబడితో ‘‘ఎమ్మెల్సీ టిక్కెట్లు!?’’ `గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు. `తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులకే వేజ్ బోర్డు అమలు చేయని వాళ్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా? `అంజిరెడ్డికి వున్న కంపెనీలలో ఉద్యోగుల ‘‘కార్మిక చట్టాలన్నీ’’ అమలౌతున్నాయా? `తన ఉద్యోగులకే అందుబాటులో వుండలేని ‘‘అంజిరెడ్డి’’ సగటు నిరుద్యోగికి అప్పాయింట్మెంట్ ఇస్తాడా? `అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రానిస్తాడా? `పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు పెద్దల సభకు? `పది మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్లకు పెద్ద పీటలు!…
నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలసాని కుమారస్వామి కూతురు పేరుమాండ్ల కోమల అంత్యక్రియల్లో బుధవారం పాల్గొన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి.ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అనంతరం అంతిమయాత్రలో పాల్గొని కొద్దిసేపు పాడే మోసిన కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు
కూకట్పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి స్థానిక 124 డివిజన్లో తులసి నగర్లో వెలసిన స్వయంభు లక్ష్మి నర్సింహస్వామి వారి దేవస్థానంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ గవర్న మెంట్లో మహిళలకు మరింత మంచి జరగాలని,రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటూ, ఆమె పూజలు చేయించారు.ఈ సందర్భంగా కాలనీలోని మహిళలకు పసుపు,కుంకుమ అందజేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో సత్యనారాయణ, గోపి, శ్రీనివాస్, రమేష్,రాజు, యశ్వంత్, కాలనీ…