మందమర్రి పట్టణ ఎస్సైగా శివనీతి రాజశేఖర్

మందమర్రి, నేటిధాత్రి:- రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మందమర్రి పట్టణ ఎస్సైగా శివనీతి రాజశేఖర్ నియమితులయ్యారు. తాండూర్ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న శివనీతి రాజశేఖర్ మందమర్రి పట్టణ నూతన ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన పి చంద్రకుమార్ లక్షెట్టిపేట పట్టణానికి బదిలీ అయ్యారు.

Read More

మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజన్న సిరిసిల్ల(నేటి ధాత్రి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మైక్రో ఫైనాన్స్ కంపెనీలను హెచ్చరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ వారు, వడ్డీ వ్యాపారులు , లోన్ యాప్ సంబంధిత వర్గాలు కిస్తిల…

Read More
Collector

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ.

వనపర్తిలో సి ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో సి ఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జడ్పి సిఇ ఒ యాదయ్య, డిఎస్పీ వేంకటేశ్వర…

Read More

అంతర్ జిల్లా కరెంట్ మోటర్ల దొంగల ముఠా అరెస్ట్.

జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కరెంట్ మోటర్ల దొంగతనాలకు పాల్పడుతున్న 04 గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన వేములవాడ రూరల్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు. 4,78,000/- రూపాయల విలువ గల 33 మోటార్లు స్వాధీనం. నిందుతుల నుండి దొంగతనాలకు ఉపయోగించిన 05 కార్లు,02 ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Read More
CPI District Secretary Korimi Raj Kumar.

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి.

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి         భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ అమెరికా దేశాలు ఇరాన్ దేశంపై యుద్ధం వెంటనే ఆపాలని కోరారు.ప్రపంచ దేశాలు శాంతి…

Read More

పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపాయే

పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపాయే -ఈ పేదింటి విద్యా కుసుమాన్ని ఆరిపోనియ్యకండి -దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి -నీట్ లో మెరిసి..ఎంబిబిఎస్ సీటు సాధించిన సరిగోమ్ముల నిఖిల -నిఖిలను, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో..ఈ విద్యా కుసుమాన్ని ఆరిపోనీయకుండా..దాతలు ముందుకు వచ్చి ఆదుకొని కాబోయే డాక్టర్ అమ్మకు చేయూతనిచ్చి, మీ దీవెనలను అందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే జయశంకర్…

Read More
ZPSS HM Swaroopa.

మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్‌ నాశనం.

మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్‌ నాశనం మహేశ్వరం జడ్పీఎస్ఎస్ హెచ్ఎమ్ స్వరూప నర్సంపేట,నేటిధాత్రి:         యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్‌తో పాటు దేశ భవిష్యత్‌ నాశనమవుతుందని హెచ్ఎమ్ స్వరూప అన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం స్వరూప మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు.   మాదకద్రవ్యాలు సేవించినా,…

Read More

రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలి

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి. మండల పరిధిలోని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఇసిపేట పీఏసీఎస్‌ గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, గోడౌన్‌లో గన్ని సంచులు పరిశీలించారు. ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు…

Read More

ప్రభుత్వ పాఠశాలలలో విధ్యార్థుల సంఖ్య పెరగాలి

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా పరకాల నేటిధాత్రి బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పాఠశాలల ప్రారంభం అవుతున్న సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరకాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ మధు అధ్యక్షతన దుస్తులు మరియు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,ఏకరూప దుస్తులు,పాఠ్య పుస్తకాలు…

Read More
TPCC President Mahesh Kumar Goud.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన యువ నేత షేక్ ఆఫీజ్ జహీరాబాద్. నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ ఆఫీజ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మినిష్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం హాజరైన సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ నాయకులు ఉజ్వల్ రెడ్డి తోపాటు వెళ్లి షేక్ ఆఫిజ్ మహిష్ కుమార్ గౌడ్ ను…

Read More
students

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక. నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై…

Read More

కొండా లక్ష్మన్ బాపూజీ కి ఘనంగా నివాళులు

జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జోగులాంబ జోన్-7 ఆఫీస్ మహబూబ్ నగర్ జిల్లా నందు కొండా లక్ష్మన్ బాపూజీ చిత్రం పటానికి పుల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్. ఈ సందర్భగా డి ఐ జి మాట్లాడుతూ… కొండా లక్ష్మాన్ బాపూజీ జయంతి వేడుకలు ప్రతి…

Read More

నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్ల పట్టివేత

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొడ్రాయి కాలనీలోని సత్యనారాయణ కిరాణంలో ప్రభుత్వ నిషేధిత అంబర్ గుట్కాలు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది.అక్కడ దాదాపు 80160 రూపాయల విలువచేసే అంబరు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం సత్యనారాయణ నుఅదుపులోకి తీసుకొని విచారించగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్టు తెలిపారు.ఎస్ఐ శివకృష్ణ,టాస్క్ ఫోర్స్ అధికారులు,కానిస్టేబుల్ లు…

Read More

నర్సంపేట గడ్డ మీద ఎగిరెది గులాబి జెండానే

ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లేపెళ్లి సురేష్ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో దళిత వాడలో దళిత ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖానాపురం మండల ఇన్చార్జి నేలమారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లెపెల్లి సురేష్ మరియు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కందిక నరేష్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిని శాంతి…

Read More
Pragati Stadium.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్.

ప్రగతి స్టేడియంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్. శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో కొక్కిరాల రఘుపతి రావు జ్ఞాపకార్థంగా ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యువసేన శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. యువకులలో క్రీడా స్ఫూర్తినీ పెంచడంకోసం,మానసిక వికాసం కోసం,స్నేహభావాన్ని పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేశ్,ధర్ని మధు…

Read More

ప్రభుత్వ స్థలం కబ్జా పై పిర్యాదు

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి, 01 కాప్రా డివిజన్ పరిధిలో వంపుగూడ గ్రామం సర్వే నంబర్ 102 ప్రబుత్వ స్థలం కబ్జాపై కాప్రా తహశీల్దార్ కార్యాలయము లో డిప్యూటీ తహశీల్దార్ గారికి పిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కాప్రా డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు అనoతరం పత్తి కుమార్ మాట్లాడుతు ప్రభుత్వ స్థలాల ను అధికారులు కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధాoగా…

Read More

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్ర మాలు

స్టెప్ సమన్వయకర్త కందగట్ల గోపాల్ శాయంపేట నేటిధాత్రి: ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎడ్యుకేటర్స్ పేరెంట్స్ (స్టెప్) ఆద్వర్యంలో అక్టోబర్ 4,5,6 మూడు రోజులపాటు ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని వరంగల్ విభాగం స్టెప్ సమన్వయకర్త కందకట్లగోపాల్ తెలిపారు. విద్యార్థులలో ఉన్న మానసిక ప్రవర్తనా లోపాలను సరిచేసి, వారిలో ఆత్మ విశ్వాసం నింపి తద్వారా వారిని మంచి పౌరులుగాతీర్చి దిద్దడానికి ప్రతీ ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాస మార్గదర్శకులుగా…

Read More

కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

సీసీ రోడ్డు పలుగులతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలోని ఏడవ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు ఎనిమిది నెలలకే పలిగిపోయింది నాణ్యత లేమితో పగుళ్లు ఏర్పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నా నాయకుల అండదండలతో పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఇష్టారీతిన రోడ్లు నిర్మించడంతో కోట్ల రూపాయలు మట్టి పాలవుతున్నవి….

Read More
error: Content is protected !!