జహీరాబాద్‌లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గౌరవం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T121121.910-1.wav?_=1

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్సి కార్పోరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన వికలాంగుల,వృద్ధుల, వితంతువుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,సామెల్, శివప్ప,బి.దిలీప్,తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version