వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ నిర్వాహకులు న్యాయవాది ధార వెంకటేష్ దాచ లక్ష్మీనారాయణ ఈపూరి వెంకటేష్ ఘనంగా సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు
నాగబందిని సన్మానం చేసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ కమిటీ నిర్వాహకులు
