బియ్యం పంపిణీచేసిన బిఆర్ఎస్ నాయకులు అజ్మీర వీరన్న.
కారేపల్లి నేటి ధాత్రి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా పంచాయతీ సామ్యతాండకు చెందిన అజ్మీర బురి ఇటివల అనారోగ్యంతో మృతి చెందారు.వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడియా రాములు నాయక్ అదేశాల మేరకు 25 కే.జిల బియ్యాన్ని మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండి. అనీఫ్ ,మండల బి.ఆర్.ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న చేతుల మీదుగా ఆ కుటుంబానికి దశదిన కర్మకు అందచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాలిక సారయ్య,జరుపల ప్రసాద్,అజ్మీర లచ్చిరాం,మోతిలాల్, అజ్మీర నాక్య తదితరులు పాల్గొన్నారు.