ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించిన ఎమ్మెల్యే గాంధి,కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు
కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి త్రి ఇన్చార్జి
తెలుగుజాతి ఇలవేలుపు,మరణం లేని జననం విశ్వవిఖ్యాత,నటసా ర్వభౌమ,నటరత్న,పద్మ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ నందమూరి తారక రామారా వు 28 వ వర్థంతి సందర్భంగా
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటి లో గౌరవ ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీ,మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ఆ మహానుబావుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ఈ కార్యక్రమం లో నందమూరి అభిమానులు,శ్రే యో భిలాషులు,మిత్రులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.