8 తేదీన హైదరాబాద్ ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి

మెపా జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్

గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో నీ
ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ గారిఆదేశాల మేరకు . ఈనెల 8 తేదీన హైదరాబాదులో పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు పార్టీలకు అతీతంగా వేలాదిగా ముదిరాజ్ సోదరులు తరలిరావాలని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!