దత్తక్షేత్రంలో రేణుకా మాతకు బోనాల సమర్పణ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T130624.203-1.wav?_=1

 

దత్తక్షేత్రంలో రేణుకా మాతకు బోనాల సమర్పణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తక్షేత్రంలో వెలసిన రేణుకా మాతకు గ్రామస్థులు శుక్రవారం బోనాల నైవేద్యం సమర్పించారు. మాతృశ్రీ అనసూయ మాత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, దత్తగిరి మహారాజ్ పాల్గొన్నారు. గ్రామస్తులు అమ్మవారికి వడి బియ్యం, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version