తక్కర్ల సాంబయ్య మాందారి పేట గ్రామ నివాసి
ఇల్లు నిర్మాణం చేపట్టడం వల్ల
మూడు సంవత్సరాల నుండి విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. గత నెల పదో తారీకు రోజున నాకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం నుండి బయటపడ డం జరిగింది ఇది గట్లకానిపర్తి- సింగారం లైన్, మాంధారిపేట ఇండ్లలోకి 11 కేవీ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ విద్యుత్ బారిన పడిన ప్రజలు కొమ్ముల భాస్కర్ కుమారుడు, జయపాల్, తక్కల్ల సాంబయ్య నివాసముంటున్న వారు విద్యుత్ షాక్ గురయ్యారు తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను మార్పు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.