ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన నిర్మల లక్ష్మి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన ఝరాసంగం మండలం కస్తూరిభాయి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల సి ఆర్ టి లక్ష్మి కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
అని,అజ్ఞానమనే చీకటిని ఫారద్రోలే వెలుగు చదువు అని తెలియజేశారు.మండలం స్థాయి లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఎస్ ఎస్ ఏ సంగారెడ్డి శాఖ పక్షాన శుభాభినందనలు. తెలిపారు,