
National Deworming Day in Kothagudem
జాతీయ నులిపురుగుల దినోత్సవం
ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ రవితేజ
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలోని కరకగూడెం మండలంలో అన్ని అంగన్వాడి, స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల టాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఇది పిల్లల్లోనూ రక్త హీనతను నివారించి పిల్లలు చురుగ్గా ఉంటారు శరీరం మెదడు చురుగ్గా పనిచేసి చదువులోన ముందంజనంలో ఉంటారని డాక్టర్ రవితేజ అన్నారు.ఈ కార్యక్రమంలో పి హెచ్ సి, హెచ్ ఇ ఓ కృష్ణయ్య, భవాని, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, ఎంపీహెచ్ఏ(ఎఫ్), రమాదేవి, జ్యోతి, మరియు, లక్ష్మి, సుజాత, 44 మంది ఆశాలు, మండలంలోని స్కూల్ టీచర్స్, మరియు అంగన్వాడీ టీచర్స్, ఏ హెచ్ ఎస్ చిరు మల్ల హెచ్ఎం రామచంద్రరావు, పిడి బాలరాజు, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు