పలువురు ఓటర్లను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డికి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు

కూకట్పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి ఇంచార్జ్

శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీని యర్ నాయకులు,ఆ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు,నాయకులు రాజేష్,తన్నీ రు ప్రసాద్,మహిళా నాయకురాలు లక్ష్మి వారి బృందం ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి చేవెళ్ల ఎంపీగా నిలబడిన రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల ని వారు కోరారు. ఈ సందర్భంగా పలు అపార్ట్మెంట్లు ఇళ్లలో వాణిజ్య సముదా యాల వద్ద ఓటరులను కలిసి వారికి కరపత్రాలను అందిస్తూ,గత 10 సంవ త్సరాలుగా పార్లమెంట్ అభ్యర్థిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మంచి వ్యక్తిగా పేరున్న వ్యక్తి ఎవరు వెళ్లిన కాదన కుండా అన్నా అంటే నేనున్నా మంచి వ్య క్తిత్వం ఉన్న మహామనిషి ని గెలిపించు కొని మనకు కావల్సిన అభివృద్ధిని చే సుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు.ఈరోజు చాలా వరకు వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్
లోని వందల మంది ఓటర్లు కలిసి తమ అభ్యర్థిని చూపించి ఇతనికి మీ అమూ ల్యమైన ఓటు వేయాలని వారు అభ్యర్థిం చారు.ఈ కార్యక్రమంలో వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్లోని పలువురు చోటా,మోటా నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఓటర్లను కలిసి వారికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లు ఉంటే మనం అనుకున్న 6 సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పొందవచ్చు అన్నారు. ప్రస్తు
తం ఎన్నికల నిబంధనలను అనుసరించి వాటిని మళ్లీ ఎన్నికలయ్యాక ప్రతి ఒక్క రికి పొందేలా చూడాల్సిన బాధ్యత తాము తమ బాసుకి తెలియజేసి మీకు న్యాయంగా అందేలా చూస్తామని ప్రచారంలో పాల్గొన్న నాగేశ్వరరావు పలువురు ఓటర్లకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!