ముత్తారం :- నేటిధాత్రి
ముత్తారం మండల కేంద్రంలో. శ్రీ వెంకటలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో. ఉష్కమల్ల మమత-శ్రీనివాస్ కూతురు. అనూష-మధు మరియు
అడవి శ్రీరాంపూర్ లో సల్పాల రజిత- రవీందర్ కూతురు సుస్మిత- ప్రశాంత్
వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికీ శుభాకాంక్షలు తెలియజేసిన ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు….*