దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు
నిర్వహించిన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య
భద్రాచలం నేటి ధాత్రి
అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలం కే లక్ష్మి పురం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ముత్యాలమ్మ తల్లి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా గిరిజన ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలతో నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది, ఆదివాసీ మహిళలు జాతర నిర్వాహకులు అందరితో గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలాసేపు ముచ్చటించడం జరిగింది, ఈ కార్యక్రమం లో వారితో టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమాచనేని వినీల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరియాల రవికుమార్ సోషల్ మీడియా కనుబుద్ది దేవా సర్పంచ్ సోడి చలపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి సాంబశివరావు వరుణ్ గారు పూజారి సూరి శోభన్ గారు శేషు తదితరులు పాల్గొన్నారు.