పరకాల నేటిధాత్రి
పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణానికి చెందిన మున్నూరు కాపు సంఘం లోని యువత పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి మద్దతు తెలుపుతూ పార్టీ లో గడ్డం విష్ణు,అనిల్,ఊరుగొండ అశోక్,యం.డి. ఆఫ్రోజ్,ఉమర్ పాషా,హసన్ బాబా,సైని అఖిల్,పురంశెట్టి శివ కుమార్,వి.అజయ్, అవరంశెట్టి సిద్దు,పురంశెట్టి వీక్కీ,కొట్టే నితిన్,టి.సాయి కుమార్,ఏ.శివ,టి.దేవేందర్, ఓ.అబ్బాస్,యం.నిఖిల్,జి. ప్రశాంత్,జి.ఆకాష్,పి.శ్రీమంత్ లు బి.ఆర్.యస్.లోకి చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులను ప్రోత్సహించిన నాయకుడు,వారికి అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ ని,ప్రతి కుల సంఘాలకు భవనాలు ఏర్పాటు చేసి వారికి అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు,బి.ఆర్.యస్.పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.