గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆకుల రాజయ్య, మర్రి నర్సయ్య, ఆకుల రఘుపతి, ఇండ్ల మొగిలి, ఆకుల బుచ్చయ్య,ఎల్లంకి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి రావడం జరిగింది గండ్ర వెంకటరమణ రెడ్డి బిఆర్ ఎస్ కండువా కప్పి సుమారు ధర్మారావుపేట ముదిరాజ్ కులస్థులు 15 మందిని ఆహ్వానించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు,కేశెట్టి ప్రకాష్, గండు శ్రీధర్,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పోతుల విజేందర్,ఆకుల రవీందర్,ఆకుల రాజకుమార్,ఊరటి శివ, ఆకుల దామోదర్, వీరాస్వామి, బేతి రవీందర్, జాలిగాపు రాజయ్య,తదితరులు పాల్గొన్నారు