జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండల్ ముదిగుంట గ్రామానికి చెందిన పాశం మల్లేష్, సోతుక్ సాయిరాజ్ ఇద్దరూ టీ ఎస్ ఎస్ పి లో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించారు వీరికి ఉద్యోగం రావడం పట్ల స్నేహితులు మరియు బంధువులు ముదిగుంట గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.