ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్ కుమార్, డిప్యూటి తహశీల్దార్ కమల్ సింగ్ నాయక్,ఎంపీడీవో పి. సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *