హైదర్ నగర్ డివిజన్లో ఇంటింటికి పాదయాత్రలో ఓటర్ లను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించా లంటున్న కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని నిజాంపేట్ చౌరస్తాకు ఇరువైపు లు ఉన్న పలు అపార్ట్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకులు కూన సత్యంగౌడ్,టిడిపి నాయకులు కొడాలి రవి,కావూరి ప్రసా ద్,సాంబశివరావు,వెంకట్,సాధ కృష్ణ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఆ ఏయా ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికు ఓటేసి గెలిపించాలని వారం వెళ్లిన ప్రతి ఓటర్ వద్ద అభ్యర్థించా రు.ఈ విషయమై తానేకంగా ఉన్నటువంటి పలు అపార్ట్మెం ట్లలో నివాసముండే ఓటరు లుఅంగీక రిస్తూ ఆనందంగా తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ,ఎంపి గడ్డం రంజిత్రెడ్డినీ భారీ మెజారిటీతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేసుకుంటామ న్నారు.కాగా ఓటర్లను కలిసిన నాయ కులు ఈసారి రంజిత్ రెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా సత్యం గౌడ్ కావూరి ప్రసాద్ లు మాట్లాడుతూ… ఇక్కడ తిరిగిన అపార్ట్మెంట్లు అన్నీయు ఓటర్లతో నిండి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన 6 గ్యారంటీలో ముఖ్య మైన వాటిని ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు,సబ్సిడీపై గ్యాస్,200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ మరెన్నో అమలు చేయబో యే సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నిక ల్లోల య్యాక విడుదలచేద్దామని రాష్ట్ర సీఎం స్వయంగా తారానగర్ లో నిర్వ హించిన కార్నర్ మీటింగ్లో వారు స్పష్టం చేశారన్నా రు.ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు అమ ల్లో ఉన్న కారణంగా కొన్ని వాటిని ఆపివే యడం జరిగిందని తెలిపారు.ఎన్నికల తర్వాత మళ్లీ యధావిధిగా అన్ని సంక్షేమ పథ కాలుకొనసాగుతాయని సీనియర్ నా యకులు కూన సత్యంగౌడ్,కావూరి ప్రసాద్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!