శాయంపేట నేటి ధాత్రి:
గండ్ర దంపతుల ఆదేశాలను సారం శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు మండల సమైక్య సిసి గుర్రం విజయ్ మాతృమూర్తి కీ.శే గుర్రం సరోజన ఐదు రోజుల క్రితం పరమాపధించగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళలర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వారి వెంట ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఎంపీటీసీ బత్తిని సత్యం, రాజుపల్లి గ్రామ సర్పంచ్ గజ్జెల లావణ్య రాజు, శాయంపేట ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్,పార్టీ నాయకులు మారేపల్లి మోహన్, దైనంపల్లి పాపయ్య , దాసి శ్రావన్, బొమ్మకంటి ఆనందం, బుస్స సంపత్, మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.