మండలంలో దోమల మందు పిచికారి
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ముందస్తు జాగ్రత్తగా దోమల మందు డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల చిరు మల్ల మరియు కేజీబీవి స్కూల్లో ప్రారంభించి ముందస్తు మలేరియా పాజిటివ్ కేసులు ఉన్న 13 గ్రామాల్లో స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ పోలేబోయిన కృష్ణయ్య, కీటక జనిత వ్యాధుల నియంత్రణ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఎ (ఎం) నరసింహారావు, రమాదేవి, ఆశాలు గణతమ్మ, పుష్ప, ఆదిలక్ష్మి, జగదీశ్వరి, కేజీబీవీ స్టాప్. వై రజిని, సుజాత మరియు పార్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు