అనారోగ్యంతో మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల గ్రామానికి చెందిన మొహమ్మద్ షరీఫ్ సాబ్ బీద కుటుంబానికి చెందిన తన పెద్ద కొడుకు మొహమ్మద్ ఖాజా పాషా ఆటో డ్రైవర్ గా పని చేస్తు జీవన నడుపుతు నడిపేవాడు మొహమ్మద్ షరీఫ్ సాబ్ మూడు నెలలకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంట్లో సోమవారం రాత్రి 12 గంటలకు మృతి చెందడం జరిగింది,అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వుండే మొహమ్మద్ షరీఫ్ సాబ్ మృతిచెందడం బాధాకరమని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు, బంధుమిత్రులు,గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
