ఎండపల్లి నేటిధాత్రి
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు
ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఎమ్మెల్సీ టి,జీవన్ రెడ్డి ధర్మపురిలోని ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో కలిసి పరామర్శించి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నీ పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
