
ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు రోగులను పళ్ళు పంపిణీ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి పార్టీ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ బంజారా నాయకులు గోపాల్ బానోత్ మరియు సంజయ్ పవార్ గారి ఆధ్వర్యంలో లో ఎమ్మెల్యే మాణిక్ రావు గారి జన్మదిన సందర్బంగా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రేడ్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో నాయకులు మండల ముఖ్య నాయకులు దేవిదాస్ జాదవ్, పార్టీ నాయకులు జితేందర్ మాజీ సర్పంచ్, శంకర్ చౌహన్, జ్ఞానందర్ బానోత్, చందర్ సామి, బిక్కు, ఖిరుసింగ్, రాజు చౌహన్,యువ నాయకులు సంతోష్ జాదవ్, విన్నీ పవార్, రవికిరణ్ సంతు చౌహన్ తదితరులు పాల్గొన్నారు.