వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండా లో జరిగిన వివాహ విందు లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,జనరల్ సెక్రటరీ గోపాల్,మిథున్ రాజ్ ,అశోక్ రెడ్డి,ప్రవీణ్ మెస్సీ, రతన్ సింగ్, కీరు,బుక్కు,చందర్ పవార్ తదితరులు.