మృతి చెందిన న్యాయవాది నందకిషోర్ గుప్తకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో 33 వ వార్డు వల్లబ్ నగర్ కు చెందిన సీనియర్ న్యాయవాది నోటరీ నంద కిషోర్ గుప్తా గుండెపోటుతో ఆకస్మికంగా ఆకస్మికంగా మృతి చెందారు . ఈ విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . ఎమ్మెల్యే వెంట 33 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల రవి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీ ర్ల చందర్ లక్కాకుల సతీష్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *