*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే
ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం*
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్ ,మాజి ఎంపీటీసీ సంతు పటేల్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు:
బాగారెడ్డి పల్లి కి చెందిన మొగుల్లయ గారికి ₹.15,000/-, కుప్పనగర్ కి చెందిన సంధ్య రాణి గారికి ₹.40,500/-,& సతీష్ గారికి ₹.15,000/-,
ఝరసంఘం కి చెందిన నాగరాణి గారికి ₹.25,500/- జోనగామ కి చెందిన సంగాన్న గారికి *₹.15,000/- తుమ్మన్ పల్లి కి చెందిన ఫకీర్ బాబు గారికి ₹.43,500/- బర్దిపూర్ కి చెందిన నర్సింలు గారికి ₹.600,000/-, సిద్దాపూర్ కి చెందిన స్వరూప గారికి ₹.45,000/- ఈదులపల్లి కి చెందిన మంజుల గారికి ₹.19,500/-..ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.