MLA Pays Homage to Deceased
పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ హోతి బి గ్రామానికి చెందిన నసీర్ మొయినుద్దీన్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాక్స్ చైర్మన్ మచ్చెందర్ పార్టీ అధ్యక్షులు పర్వేజ్ చిన్న రెడ్డి తదితరులు.
