
MLA Nagaraju
మృతదేహాలకు నివాళులర్పించి వారి కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్దన్నపేట (నేటిధాత్రి ):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక ఉప్పలయ్య, సట్ల నర్సయ్య గారు నిన్న అనారోగ్యంతో మరణించగా
నేడు వారి నివాసాలకు వెళ్లి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు
ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….