MLA Manik Rao Hands Over ₹2 Lakh LOC
2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీ కి చెందిన మడపతి స్వరూప గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-(రెండు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి , ఈరోజు ఎమ్మెల్యే గా క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారురాలుకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా లబ్ధిదారురాలు & వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, సీనియర్ నాయకులు ప్రభు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకటేశం, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
