
incessant rains
నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కారణంగా నిండు కుండల మారిన నారింజ ప్రాజెక్టు ను పర్శిలించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సందర్శించి ,నీటి ప్రవాహాన్ని , కెపాసిటీ నీటి విడుదల & ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ,అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఎమ్మెల్యే గారితో పాటు గా మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు ముర్తుజా,దీపక్ తదితరులు పాల్గొన్నారు