
MLA Manik Rao Inaugurates Uppittu Hotel..
నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని దత్తగిరి కాలనీ లో నూతనంగా ఏర్పాటైన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ 14వవార్డ్ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి ,వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుత వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో
మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,
మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,
మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,
చిన్న రెడ్డి ,రాజా రమేష్,అమిత్ కుమార్,సత్యం ముదిరాజ్ ,శ్రీనివాస్ ,గణేష్ చంద్రయ్య , దేవిదాస్,
దీపక్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్,అక్షయ్ ,
,అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.