MLA Manik Rao Pays Tribute
పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం మల్చెల్మ తండా కి చెందిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చందర్ చౌహాన్ గారి తల్లి గారు మరణించడం విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, హుగ్గెల్లి తండా సర్పంచ్ భీమ్ రావ్ ,శేఖపూర్ తండా సర్పంచ్ మోహన్ చౌహాన్,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,జగదీష్ ,మండల బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వాహీద్ అలీ మాజీ ఎంపీటీసీ లు మొయిన్ ,ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు ..
