
Gaddam Prasad Kumar,
అసెంబ్లీ స్పీకర్ గారిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
అసెంబ్లీ స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అభ్యర్థించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు.