MLA Congratulates Shashi Vardhan Reddy
శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల బొప్పనపల్లి గ్రామ యువ నాయకులు శశి వర్ధన్ రెడ్డి నూతన వాహనాన్ని కొనుగోలు చేసిన సందర్భంగా జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సోహెల్ దత్త రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సత్తార్ మధు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మై బెల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
