
నర్సంపేట,నేటిధాత్రి :
వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాలలో జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న పర్యటన సందర్బంగా మంగళవారం నిట్ లో ఆయనను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే దొంతి వెంట కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ఇతర నాయకులు ఉన్నారు.