మహబూబ్ నగర్ జిల్లా నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం లోని ఉర్కొండ మండలం
రచాలపల్లి గ్రామానికి చెందిన
ఆనంద్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.
రచాలపల్లి ఎంపీటీసీ లావణ్య అమరేష్ రెడ్డి ద్వారా
ఈ విషయం తెలుసుకున్న
బి ఆర్ ఎస్ పార్టి రాష్ట్ర నాయకులు & నాగర్ కర్నూల్ కబడ్డీ అధ్యక్షులు మరియు కరాటి అసోసియేషన్ ఛైర్మెన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి,
వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతపం తెలిపి అంతక్రియలు ఖర్చులకోసం 5,000-/ రూపాయలు ఆర్థిక సహాయాన్ని
రచాలపల్లి ఎంపీటీసీ లావణ్య అమరేష్ రెడ్డి
ద్వారా వారి కుటుంబ సభ్యులుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పరశురాములు, వార్డు నంబర్ సంతయ్య,
టిఆర్ఎస్ నాయకులు బంటు, రాములు, బంగారు, బండికంటి హుస్సేన్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.