Missing Krishna’s Body Found in Maneru River
గల్లంతయిన కృష్ణ మృతదేహం లభ్యం..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మేనేరు. వంతెనపై గత గురువారం రాత్రి.రెండు రోజుల క్రితం మానేరు వంతెన పై.దూకి. ఆత్మహత్య చేసుకోవడంతో. అతడి మృతదేహం కోసం గాలించడం జరిగిందని.లభ్యం కాకపోవడంతో. ఎస్టి . ఆర్. ఎఫ్.ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మానేరు వాగులో.గాలించడంతో. ఈరోజు ఉదయం. కృష్ణ మృతదేహం లభించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతునికి సంబంధించి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అన్ని కోణాల్లో పరిశీలించి తగిన దర్యాప్తు చేస్తామని. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.
