వనపర్తి నేటిదాత్రి:
శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉమ్మల్ల బాలరాజు మరణించారు మృతుని కుటుంబాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల అశోక్ తెలిపారు మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
