
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో రామడుగు మండల ఉపాధ్యక్షులు కట్ల శంకర్, మాల కుమార్, పోచమల్లు, శంకర్, కిషన్, కొండయ్య, రాజేష్, మహేష్, లచ్చయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.