వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యులు ప్రతినెల పౌర్ణమి నాడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు తెలిపారు తిరుమల వెళ్ళిన వారిలో శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ కలకొండ శ్రీధర్ నరహరి నరేష్ కటకం పరమేష్ గంధం రాజు పోలిశెట్టి మురళి మారం విజయ్ రైస్ మిల్ యజమాని కలకొండ కిషోర్ నరసింహ తదితరులు ఉన్నారని శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు