ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘ సభ్యులు

చందుర్తి, నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే పంచాంగ ఆవిష్కరణకు ఆహ్వానించడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పకుండా పంచాంగ ఆవిష్కరానికి వస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మరియు అన్ని మండలాల అర్చక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!