మేడంని కాంటెస్టెంట్ కార్పొరేటర్ భాషిపాక

నాగమణి యాదగిరి మర్యాదపూర్వకంగా
కోలుకోవడం జరిగింది.

కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి ఇన్చార్జ్

నూతనంగా కూకట్పల్లి జోనల్ కమీ షనర్ గా బాధ్యతలు చేపట్టిన అభి లాష అభినవ్ మేడంని శేరిలింగం
పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు 122 వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషి
పాక నాగమణి యాదగిరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
డాన్ వెంకటేష్,గ్యారె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *