
MDM Visits School in Ramanna Palle
పాఠశాలను సందర్శించిన ఎండిఎం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో పాఠశాలను సందర్శించిన ఎం. డి. ఎం. ఈ సందర్భంగా. పాఠశాల పరిశుభ్రత మరియు తరగతి గది పరిశీలన లాంటి. అన్ని అంశాలను రికార్డులను పరిశీలించి. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని. పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అలాగే విద్యార్థులను ఆటపాటలతో పాటు చదువులో. ప్రత్యేకంగా రాణించే విధంగా ప్రత్యేక తీసుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్. రాజు. భూక్య రాజు నాయక్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.