Former Speaker Sirikonda Madhusudhana Chary Attends Christmas Celebrations
ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీ లో పాస్టర్ రాజ వీరు ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల కార్యక్రమానికి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరైనారు అనంతరం కేక్ కట్ చేసి ఏసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు అన్నారు
