ఐక్యతకు నిదర్శనం మే డే

May Day May Day

ఐక్యతకు నిదర్శనం మే డే

వేడుకలకు కార్మికులు సన్నద్ధం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యం లోమే డే సందర్భంగా కార్మికు లకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుడు తన చెమట చుక్కలను రక్త మాం సాలను కలిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపు కునే పండుగ కార్మిక దినోత్స వం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మే డేను అంతర్జా తీయ కార్మిక దినోత్సవంగా అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు 300 రూపాయల పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మరియు రోడ్డు పక్కన నివసించే గుడారాల మధ్య జీవనోపాధిగా జీవనం కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో మారపేల్లి రవీందర్, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, మార్కండేయ , కట్టయ్య , శాంత-రవి, రఫీ , ప్రపంచ రెడ్డి, నాగలగాని వీరన్న, రాజేందర్, రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!